మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం

భూపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బేండ్ జిల్లాలో భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన మిరేజ్‌-2000 యుద్ధ విమానం కుప్ప‌కూలింది. అయితే ఆ విమానంలో ఉన్న పైల‌ట్ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read more