తిరుపతిలోఅధికారులు అప్రమత్తం

పట్టణంలో పోలీసుల ఆంక్షలు Tirupati: చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలో రోడ్లపైకి ప్రజలు రాకుండా ఆంక్షలు విధించారు. రోడ్లను ఎక్కడికక్కడ మూసివేశారు.

Read more