శ్రీనగర్ లో భారీగా హిమపాతం కారణంగా జోడో యాత్ర ముగింపు సభకు ఆటంకం..

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు తో ముగుస్తుంది. ఈ క్రమంలో జోడోయాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో భారీ సభ కు ప్లాన్

Read more