లౌడ్ స్పీకర్ల ద్వారా విద్యార్థులను మేల్కొలపాలి: ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం
తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచేలా చూడాలంటూ కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆదేశాలు చండీగఢ్: ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని నిర్ణయించుకున్న హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన
Read more