మేడ్చల్ లోని ఓ వైన్ షాప్ లో ఫైరింగ్‌ కలకలం..

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో దొంగల ముఠా ఫైరింగ్‌ కలకలం సృష్టించింది. ఓ వైన్‌షాప్‌లోకి చొరబడ్డ దుండగులు భీభత్సం సృష్టించారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద

Read more

కోనసీమలో ఫైనాన్స్ వ్యాపారిపై నాటుబాంబులతో దాడికి యత్నం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతడిపై నాటుబాంబులు , గన్‌తో

Read more

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..

మాదాపూర్‌లో ఈరోజు తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సమీపంలో ఉదయం మూడు గంటల 50 నిమిషాల సమయంలో కారులో వచ్చి నిలబడ్డ వ్యక్తిపై

Read more

బార్‌లో దుండగుల కాల్పులు..15 మంది మృతి

జొహన్నెస్‌బర్గ్‌ః దక్షిణాఫ్రికాలోని ఓ బార్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాజధాని జొహన్నెస్‌బర్గ్‌లోని సొవెటో

Read more

చర్చివద్ద కాల్పుల మోత.. ఇద్దరు మహిళలు మృతి

అమెరికా : అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మెక్సికో, ఓక్లహోమా ఘటనలు మరువక ముందే.. ఏమ్స్‌లోని కార్నర్‌స్టోన్ చర్చి బయట మారోమారు

Read more

అమెరికాలో మరోసారి కాల్పులు..ఎనిమిది మంది మృతి

అట్లాంటాలోని మసాజ్‌ పార్లర్‌, స్పాల వ‌ద్ద‌ కాల్పులు వాషింగ్టన్‌ : అమెరికాలో మరోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. గ‌త రాత్రి ఓ వ్య‌క్తి జ‌రిపిన కాల్పుల్లో ఎనిమిది

Read more

ఆర్మీ జవాన్‌ కాల్పులు.. ముగ్గురు మృతి

దక్షిణ కివు: డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్‌ ఫిజి ప్రాంతంలో ఆర్మీ జవాన్‌ విచక్షణ కోల్పోయి జనాలపైకి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ముగ్గురు

Read more

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం

ప్రేమను అంగీకరించని కారణంతో యువతి తల్లిని చంపేందుకు యత్నం గుంటూరు: జిల్లాలో ఆర్మీ జవాన్ కాల్పులు జరపడం కలకలం రేపింది. జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లిలో ఈ

Read more

జర్మనీలోని హనావ్‌లో కాల్పులు.. 8 మంది మృతి

జర్మనీ: కాల్పులతో జర్మనీ ఒక్కసారిగా దద్దరిల్లింది. ఈ ఘటన జర్మనీ కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో హనావ్‌ నగరంలో జరిగింది. రెండు వేర్వేరు

Read more

దేశ రాజధానిలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు హతం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను ఢిల్లీ పోలీసులు ఇవాళ ప్రహ్లదపుర ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేశారు. ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులు

Read more

సైనికుడి కాల్పులు..21 మంది మృతి

బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఓ సైనికుడు కాల్పులతో దారుణానికి తెగబడ్డాడు. ఖోరత్ ప్రాంతంలో తుపాకీతో వాహనంపై తిరుగుతూ జనాలపై కాల్పులకు పాల్పడ్డాడు. సైనికులతోపాటు కనిపించిన సామాన్య జనాలపై ఇష్టానుసారంగా

Read more