గోవా గవర్నర్‌ సత్యపాల్‌ బదిలీ

మేఘాలయకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ న్యూఢిల్లీ: గోవా రాష్ట్ర గవర్నరు సత్యపాల్ మాలిక్ ను మంగళవారం మేఘాలయకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Read more

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

శ్వాసకోశ, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న లాల్జీ లక్నో: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(85) కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ల‌క్నో ఆస్పత్రిలో

Read more

నిమ్స్‌ని సందర్శించిన తెలంగాణ గవర్నర్

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిమ్స్‌ ఆసుప్రతిని సందర్శించారు. అక్కడి మివీనియం బ్లాక్‌లోని కరోనా సోకిన డాక్టర్ల కుటుంబాల సభ్యులను

Read more

గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

కుట్రపూరితంగా వర్సిటీలను నాశనం చేస్తున్నారని ఆరోపణ హైదరాబాద్‌: భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిపై సౌందర రాజన్‌ను కలిశారు. తెలంగాణలో యూనివర్సిటీలను

Read more

పేదలను ఆదుకునేందుకు రూ.65 వేల కోట్లు అవసరం

రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్ లో రఘురాం రాజన్  న్యూఢిల్లీ :దేశంలో కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తో దెబ్బతిన్న భారతదేశంలోని పేదలకు

Read more

ఏపి గవర్నర్‌కు కరోనా పరీక్షలు

ఏపి రాజ్‌ భవన్‌లో నలుగురు ఉద్యోగులకు కరోనా అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపి రాజ్ భవన్ లో పనిచేస్తున్న

Read more

గవర్నర్‌ను కలిసిన ఏపి బిజెపి నేతలు

ప్రభుత్వ విధానంపై ఫిర్యాదు చేసిన కన్నా లక్ష్మీ నారాయణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ తో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర

Read more

తెలంగాణలో క్షయను నిర్మూలించడమే మా లక్ష్యం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క్షయ వ్యాధి కేసులు పెరుగుతుండటంతో గవర్నర్‌ తమిళిసై సౌందర్య రాజన్‌ స్పందించారు. 2025 నాటికల్లా దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంటే.. తెలంగాణలో

Read more

ఏపి గవర్నర్‌, స్పీకర్‌కు టిడిపి శాసనసభా పక్షం లేఖ

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం అమరావతి: టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం

Read more

ఏపి స్పీకర్‌, మండలి చైర్మన్‌తో గవర్నర్‌ భేటీ

శాసన సభ, మండలిలో ఇటీవల పరిణామాలపై ఆరా అమరావతి: ఏపిలో ప్రస్తుత రాజకీయాలు హాట్ గా ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని

Read more

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపి గవర్నర్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ లో 71 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌

Read more