ఏపీలో రూ.10 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టబోతున్నాం – నవీన్ జిందాల్

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మ‌న్‌ నవీన్ జిందాల్.. ఏపీలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపారు.

Read more

వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందిః మంత్రి బుగ్గన

జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలో ప్రగతి దిశగా ముందుకెళ్తోందని వ్యాఖ్య విశాఖః ఈరోజు ఉదయం ఏపిలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే.

Read more