విరిగిపడిన భారీ కొండచరియలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

డెహ్రాడూన్‌: చార్‌ధామ్‌ యాత్రలో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా రాళ్లు పడటంతో లఖన్‌పూర్‌ సమీపంలో లిపులేఖ్‌-తవాఘాట్‌ రోడ్డు వంద మీటర్ల

Read more

కేదార్‌నాథ్‌ ఆలయంను కప్పేసిన మంచు దుప్పటి

న్యూఢిల్లీః ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్‌నాథ్‌, గంగోత్రి ఆలయాలను మంచుదుప్పటి

Read more