100 మంది ప్రయాణించే పడవ బోల్తా

పాట్నా: బీహార్‌లోని భగల్‌పుర్‌ వద్ద గంగానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 100 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 70 మంది గల్లంతయ్యారు.

Read more

సాధ్వి పద్మావతి ఆరోగ్యంపై ప్రధానికి సిఎం లేఖ

సాధ్వి పద్మావతి ఆరోగ్యం క్షీణిస్తోంది.. కొంచెం చూడండి న్యూఢిల్లీ: ప్రధాని మోడికి బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌ లేఖ రాశారు. గంగానదిని ప్రక్షాళన చేయాలంటూ గత నెల

Read more