నేడు కొత్త సచివాలయంలో సిఎం కెసిఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ
హైదరాబాద్ః సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నూతన సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొననున్నారు.
Read more