నేడు సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష

నేడు సీఎం కేసీఆర్ నూతన సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు.

Read more