ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించిన కేంద్రం!

అక్టోబర్ 16వ తేదీ దాకా ఆంక్షలు న్యూఢిల్లీః ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై 20 శాతం సుంకం విధించింది. దేశంగా

Read more

బిట్‌కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించ‌డంలేదు: ఆర్థికమంత్రి

బిట్ కాయిన్ పై ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ క్రిప్టోకరెన్సీల అంశంపై సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

ఈ సంవత్సరం ఎలాంటి కొత్త పథకాలు లేవు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Read more

ఉద్యోగాలు కోల్పోయిన వారి గుణాంకాలు సేకరించాలి

కార్మికశాఖను కోరిన కేంద్ర ఆర్థికశాఖ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి గణాంకాలు సేకరించాలని కార్మిక శాఖను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. కోల్పోయిన

Read more

వైద్య ఆరోగ్య, పోలిస్‌ శాఖలకు పూర్తి వేతనాలు

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధిక శాఖ హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తు రాష్ట్ర ఆర్ధిక శాఖ

Read more

మళ్లీ రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ రూ.లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్‌ నెలలో జీఎస్‌టీ కింద రూ.1,08,184 కోట్లు వసూలయ్యాయి. 2018 డిసెంబరులో వసూలైన రూ.94,728

Read more