జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ఇండియా కూట‌మి నేతలు ధ‌ర్నా

ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించుకునేందుకు ఎంత‌కైనా పోరాడుతాం.. శ‌ర‌ద్ ప‌వార్‌ న్యూఢిల్లీ: ఈరోజు ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ఇండియా కూట‌మి నేతలు సేవ్ డెమోక్ర‌సీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. విప‌క్ష పార్టీల‌కు

Read more

రాజకీయాలపై జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లో వికృత ఘటనలు చూస్తున్నామన్న జస్టిస్ రమణ ఫిలడెల్ఫియా: అమెరికాలో జరుగుతున్న 23వ తానా మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రసంగించారు.

Read more

బెంగాల్‌లో శాంతి కావాలి..అల్లర్లు కాదుః సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

కోల్‌కతాః బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఈరోజు ఈద్ ఉల్ ఫిత‌ర్ సంద‌ర్భంగా కోల్‌క‌తాలోని రెడ్ రోడ్డులో ఉన్న మ‌సీదుకు వెళ్లారు. అక్క‌డ ఆమె ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో

Read more

మోడీ నాయకత్వం ప్రజాస్వామ్య స్తంభాలను కూల్చివేస్తోంది: సోనియా గాంధీ

పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించడం ప్రభుత్వ వ్యూహమేనన్న సోనియా న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై

Read more

ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు: ఐరాసలో భారత్

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మాదే అన్న భారత్ న్యూఢిల్లీః ప్రజాస్వామ్యంపై ఏం చేయాలనే విషయంలో ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో తాము లేమని, తమకు ఎవరూ చెప్పాల్సిన

Read more

అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది : అధ్యక్షుడు జో బైడెన్‌

అధికారం కోసం రాజకీయ హింసను వ్యాపింపచేస్తున్నారని విమర్శ వాషింగ్టన్ః అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పరోక్షంగా మాజీ

Read more

మోడీ సర్కార్‌కు ప్ర‌జాస్వామ్యంపై ట్యూష‌న్ అవ‌స‌రం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప‌న్నెండు మంది రాజ్య‌స‌భ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌పై కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న కొన‌సాగిస్తోంది. మోడీ సర్కార్‌కు ప్ర‌జాస్వామ్యంపై ట్యూష‌న్ అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ

Read more

అమెరికాలో ప్ర‌జాస్వామ్య స‌ద‌స్సుకు ప్రధానికి ఆహ్వానం

న్యూఢిల్లీ : వ‌చ్చే నెల‌లో అమెరికాలో జ‌ర‌గ‌నున్న ఒక కీల‌క స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ నిర్వ‌హిస్తున్న

Read more

మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది

హరిత విప్లవం నిర్వీర్యం చేసేందుకు కుట్ర..సోనియాసోనియా గాంధీ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మోడి ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. భారత ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట

Read more