డీమార్ట్‌ సిబ్బంది దాడిలో విద్యార్థి మృతి

హైదరాబాద్‌: వనస్థలిపురం డీమార్ట్‌ వద్ద నిన్న రాత్రి దారుణం జరిగింది. నల్గొండ జిల్లాకి చెందిన సతీష్ నాయక్ అనే విద్యార్థి డీమార్ట్‌లో మృతి చెందడం కలకలం రేపింది.

Read more