నేడు ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం..లోక్ సభ అభ్యర్థుల ప్రకటన

ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జరగబోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఈ

Read more

సోనియా, రాహుల్​పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

హైదరాబాద్ లో ఈరోజు , రేపు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు సోనియా , రాహుల్ , ప్రియంకా లతో పాటు పలు రాష్ట్రాల నుండి

Read more

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు..!

న్యూఢిల్లీః తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దూకుడుని పెంచుతోంది. ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన దాదాపు ఖరరావడంతో క్యాడర్‌లో జోష్ పెరిగింది.

Read more

సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ విడుదల చేసిన ఏఐసీసీ

న్యూఢిల్లీః హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల ఏర్పాట్లలో రాష్ట్ర

Read more

ద‌క్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ

సీడబ్ల్యూసీ భేటీ త‌ర్వాత అధికారిక ప్ర‌కట‌న‌ న్యూఢిల్లీః ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సంబంధించి ఆ పార్టీ ఇంఛార్జిగా ప్రియాంక గాంధీని నియ‌మించేందుకు నిర్ణ‌యం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న

Read more

కాంగ్ర్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే

ఎలాంటి మార్పు లేదని పార్టీ శ్రేణులు వెల్లడి New Delhi: కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ

Read more

సమస్యలపై ఉభయ సభల్లో నిలదీయాలి

రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే New Delhi: కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశంలో కాంగ్రెస్ నేత ,రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. రానున్న పార్లమెంట్

Read more

రేపు సీడ‌బ్ల్యూసీ సమావేశం..పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాలపై చర్చ

ఐదు రాష్ట్రాల్లో ఓట‌మిపై కాంగ్రెస్‌లో అసంతృప్తి న్యూఢిల్లీ : ఇటీవ‌లే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో

Read more

నాయకత్వ లోపమే శాపం!

కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సంక్షోభం జాతీయ స్థాయిలోకానీ, రాష్ట్రాల్లోకానీ కాంగ్రెస్‌ పార్టీలో మంచి యువనాయకత్వం ఉంది. ఉన్నత విద్యలను అభ్యసించి సమర్థులైన, వివేకం ఉన్న యువనేతలు ఎందరో

Read more

దేశంలో 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు

సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ బిజెపిపై మండిపడ్డారు. కరోనా వైరస్‌ పేరుతో ద్వేషం, మతత్వమనే వైరస్‌లను బిజెపి వ్యాపింపజేస్తుందని ఆమె విమర్శించారు. సీడబ్ల్యూసీ

Read more