ఎంజీఎం ఆస్ప‌త్రిలో కేసీఆర్ సందర్శన

నేరుగా కరోనా రోగులకు పరామర్శ Warangal: తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ఆ సమయంలో ఆయన ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే

Read more

తెలంగాణలో ఈ నెలాఖరుదాకా లాక్ డౌన్ పొడిగింపు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ Hyderabad: తెలంగాణలో లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు

Read more

చికిత్స కోసం తెలంగాణకు వచ్చే కరోనా పేషెంట్స్ కు ప్రభుత్వం మార్గదర్శకాలు

ప్రత్యేక కాల్‌ సెంటర్‌ 040- 2465119, 9494438351 ఏర్పాటు ముందుగా ఆస్పత్రి అనుమతి అవసరం వైద్యశాలలో బెడ్ కన్ఫర్మేషన్ ఉండాలి అంబులెన్సులు , ఇతర వాహనాలకు ముందస్తు

Read more

తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉంది

టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశంలో మంత్రి కేటిఆర్ Hyderabad: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా తీవ్రత పరిస్థితులు తగ్గాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో

Read more

తెలంగాణలో లాక్ డౌన్ అమలు

ఉదయం 6 నుంచి 10 వరకే అన్ని రకాల కొనుగోళ్లు- ఆలయాల్లో దర్శనాలు రద్దు Hyderabad: తెలంగాణలో లాక్ డౌన్ అమలు లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం

Read more

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత

ఇప్పటికే స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికి రీషెడ్యూల్‌ అవకాశం Hyderabad: తెలంగాణ లో లాక్ డౌన్‌ నేపథ్యంలో 10 రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ను నిలిపివేస్తున్నట్టు అధికారులు

Read more

రేపు కేబినెట్ భేటీ : లాక్ డౌన్ పై తుది నిర్ణయం

ఇప్పటికే భిన్నాభిప్రాయాలు Hyderabad: తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రగతి భవన్ లో జరగనుంది. సీఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో

Read more

‘యంగ్ టైగర్’కు కరోనా పాజిటివ్

హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని ఎన్టీఆర్ ట్వీట్ Hyderabad: ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ కరోనా బారినపడ్డారు. ఇటీవల చేయించుకున్న పరీక్షలలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే

Read more

వైద్య శాఖలో 50వేల తాత్కాలిక పోస్టుల భర్తీ

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్‌లో సమీక్ష కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కాలిక పద్దతిన పోస్టుల భర్తీ ఎంబీబీఎస్ పూర్తిచేసి

Read more

తెలంగాణలో 4,976 కరోనా కేసులు

జీహెచ్ఎంసీలో 851 నమోదు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 4,976 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్‌ లో పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య

Read more

కింగ్‌కోఠి ఆసుపత్రిలో విషాదం: ముగ్గురు కరోనా రోగులు మృతి

ఆక్సిజన్ సమయానికి అందక పోవటమే కారణం Hyderabad: కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ సమయానికి అందక ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు.జడ్చర్ల నుంచి

Read more