‘నాయిని’ కన్నుమూత

కుటుంబ సభ్యుల కు సియం కెసిఆర్ పరామర్శ Hyderabad: రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో

Read more

కరోనాతో కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి కన్నుమూత

కొవిడ్ సెంట‌ర్ లో స‌రైన వైద్యం ల‌భించ‌కే మ‌ర‌ణించిన‌ట్లు బంధువుల ఆరోపణ Vijayawada: కరోనా బారినపడిన కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ మృతి చెందారు..

Read more

కరోనా కాటుకు యూపీ మంత్రి కమలారాణి మృతి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి Lucknow: కరోనా కాటుకు ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమలారాణి మరణించారు. కొద్ది రోజుల కిందట ఆమె కరోనా బారిన పడ్డారు.

Read more

బురుండీ దేశాధ్యక్షుడు కురుంజిజా కరోనా తో మృతి ?!

ఇటీవలే కురుంజిజా భార్యకు కరోనా పాజిటివ్ బురుండీ దేశాధ్యక్షుడు ఎన్. కురుంజిజా మరణించారు. ఆయన వయసు 55 సంవత్సరాలు.శనివారం ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకున్నారని వైద్యులు తెలిపారు

Read more

పుట్టిన రోజు నాడే కరోనాతో క‌న్నుమూత‌

డిఎంకె ఎమ్మెల్యే అన్బళగన్ మృతి Chennai: డిఎంకె ఎమ్మెల్యే అన్బళగన్  క‌రోనాతో క‌న్ను మూశారు. ఇటీవ‌ల ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో చెన్నైలోని ప్రైవేటు హాస్ప‌ట‌ల్ లో

Read more

హైదరాబాద్ లో కరోనా కాటుకు జర్నలిస్టు మృతి

వివిధ సంఘాలు తీవ్రదిగ్భ్రాంతి Hyderabad: కరోనా కాటుకు ఓ జర్నలిస్టు మరణించాడు. హైదరాబాద్ లో ఓ ప్రముఖ తెలుగు చానెల్ లో పని చేస్తున్న యువ జర్నలిస్టుకు

Read more

సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం

సూర్యాపేట: పలు రాష్ట్రాలల్లో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఈక్రమంలోనే సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కాసరబాద గ్రామానికి చెందిన

Read more

కర్నూలులో మరో కరోనా మరణం

కలెక్టర్‌ వీరపాండియన్‌ వెల్లడి కర్నూలు: కరోనా కారణంగా జిల్లాలో ఈ రోజు ఓ వ్యక్తి మరణించాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 16 కు

Read more

కరోనాతో హాలీవుడ్ స్టార్ అలాన్ గార్ఫీల్డ్ మృతి

పలువురు సంతాపం ప్ర‌ముఖ  హాలీవుడ్‌‌ నటుడు అలెన్‌ గార్ఫిల్డ్‌(80) కరోనా కారణంగా  కన్నుమూశారు. ఈ  విష‌యాన్ని న‌టి  రోని బ్లాక్లే  సోష‌ల్ మీడియా ద్వారా  తెలిపింది. అలెన్

Read more

మర్కజ్ ప్రార్థనలకు వచ్చిన దక్షిణాఫ్రికా వాసి మృతి

ఇవాళ ఉదయం మృత్యువాత New Delhi: కరోనాతో భారత్ లో దక్షిణాఫ్రికా వాసి మరణించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మౌలానా యూసఫ్ టుట్లా(80) విజిటింగ్ వీసాపై భారత్ కు

Read more

హై అలర్ట్ జోన్‌గా విజయవాడ

కృష్ణా జిల్లాలోనే అధిక పాజిటివ్ కేసులు Vijayawada:   కృష్ణా జిల్లాలోనే అధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా 23 కేసులు పెరగడంతో హైఅలర్ట్ ప్రకటించారు. హై

Read more