అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ20 సమావేశం‌.. చైనా గైర్హాజరు

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జీ20 కాన్ఫిడెన్షియల్‌ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ రహస్య సమావేశానికి చైనా గైర్హాజరైంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది.

Read more