సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం..ఈ విచారణ ద్వారా ఏమీ బయటకురాదుః కేజ్రీవాల్
న్యూఢిల్లీః నేడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు.
Read more