నేడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్
తిరుమలలో ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అమరావతిః కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయయ్యాయి. ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు.
Read more