కరోనా కేసులపై నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం న్యూఢిల్లీః కరోనా మహ్మమారి కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో

Read more

ఆరు దేశాలపై కొవిడ్ నిబంధనలను ఎత్తేసిన కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడమే కారణం న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇప్పటి వరకు ఉన్న కొవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నేటితో ఉపసంహరించుకుంది.

Read more

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

42 శాతానికి పెరగనున్న డీఏ! న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం పెంచి 42

Read more

నేడు విపక్షాలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీః పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. బడ్జెట్‌ సమావేశాల దృష్ట్యా సజావుగా

Read more

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

న్యూఢిల్లీః భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌-సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవరి 24న

Read more

15 ఏళ్ల నాటి వాహనాలపై కేంద్రం కీలక నిర్ణయం..

15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు ఏప్రిల్ 1 నుంచి ఇక తుక్కుకే న్యూఢిల్లీః వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు, వాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు

Read more

ఆ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలు

భారత్ కు బయల్దేరడానికి 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ నివేదికతో రావాలంటూ మార్గదర్శకాలు న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలు

Read more

రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకోవాలని కేంద్రం కుట్ర : కాంగ్రెస్ ఆరోపణ

న్యూఢిల్లీః దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత్ జోడో యాత్రలో కరోనా రూల్స్ పాటించేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్

Read more

ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రించండి: కేంద్ర ప్ర‌భుత్వం

న్యూఢిల్లీః చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఉన్న‌త అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. మీటింగ్ అనంతరం మంత్రి ట్వీట్ చేశారు.

Read more

తెలంగాణ, ఏపి మధ్య మరో నేషనల్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కల్వకుర్తి నుంచి జమ్మలమడుగు వరకు జాతీయ రహదారి నిర్మాణం హైదరాబాద్‌ః తెలంగాణ, ఏపి రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Read more

పాన్ కార్డుతో ఆధార్ లింక్.. గడువు పొడిగింపుః కేంద్రం

2023 మార్చి 31 వరకు లింక్ పొడిగించిన కేంద్రం న్యూఢిల్లీః పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. ఈసారి 2023

Read more