అమరావతిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అమరావతిని అభివృద్ధి చేయాలి .. హైకోర్టు ఆదేశం అమరావతి : ఏపీ మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై

Read more

అమరావతి ఉద్యమానికి 800 రోజులు పూర్తి : చంద్రబాబు

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి అమరావతి: ఏపీ కి ఏకైక రాజధానిగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి 800 రోజులు పూర్తయ్యాయని టీడీపీ

Read more

కేంద్రం వందోసారి చెప్పింది : విజయసాయిరెడ్డి

అయినా అమరావతే రాజధాని అంటూ బాకా ఊదుతున్నారని మండిపాటు అమరావతి: ఏపీ రాజధాని విషయంలో వచ్చిన కథనాలపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాజధానిపై పార్లమెంట్ లో

Read more

రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం ఆగిపోయినట్టు అనిపిస్తోంది: ఏపీ హైకోర్టు

త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు జడ్జిలను తప్పించాలన్న ప్రభుత్వ విన్నపాన్ని తిరస్కరించిన వైనం అమరావతి : అమరావతి కేసుల రోజువారీ విచారణను ఏపీ హైకోర్టు ఈరోజు ప్రారంభించింది.

Read more

నేటి నుండి హైకోర్టులో అమరావతి కేసులపై రోజువారీ విచారణ ప్రారంభం

90కి పైగా పిటిషన్లు వేసిన రైతులు, నేతలు అమరావతి : అమరావతి కేసులను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించనుంది. సీఆర్డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ, రాజధాని

Read more

ఏడాది పూర్తి కానున్న అమరావతి ఉద్యమం

మరింత ఉద్ధృతం చేసేందుకు ఆరు రోజులప్రణాళిక అమరావతి: అమరావతి రాజధాని రైతులు  చేస్తున్న ఉద్యమం ఈనెల 17తో సంవత్సరం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వారు అమరావతి

Read more

హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం

రాజధానితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు..కేంద్రహోంశాఖ అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై కేంద్రప్రభుత్వం ఈరోజు హైకోర్టులో అఫిట్‌విట్‌ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి

Read more

మహిళా దినోత్సవం.. రాజధానిలో ఆగిన నిరసనలు

అమరావతి: రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు నేటితో 82వ రోజుకు చేరాయి. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి రాయపూడి, నేలపాడు,

Read more

రోడ్డుపై రాజధాని రైతుల మానవహారం

న్యాయం చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి అమరావతి: విత్తన ప్రాప్తి రహదారిపై రాజధాని రైతులు మానవహారం నిర్వహించారు. మందడం సెంటర్ నుంచి రాయపూడి సెంటర్ వరకు

Read more

నేడు ఏపి రాజధాని గ్రామాల్లో బంద్‌

పిలుపునిచ్చిన అమరావతి జేఏసి అమరావతి: నేడు ఏపి రాజధాని లోని పలు గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. మందడంలో పోలీసుల లాఠీ చార్జ్‌కు నిరసనగా రాజధాని గ్రామాల్లో అమరావతి

Read more

తక్షణమే రైతులపై కేసులు వెనక్కి తీసుకోవాలి

ట్వీట్‌ చేసిన జనసేన పార్టీ అమరావతి: రాజధాని రైతులపై నమోదు చేసిన కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. క్రిష్ణాయపాలెంలో రెవెన్యూ

Read more