కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జరిమానా విధించిన హైకోర్టు..!

బెంగళూరు: కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, కేబినెట్‌ మంత్రులు ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలాకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది.

Read more