నేడు సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ

అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల

Read more

ఈ నెల 16 నుంచి దళిత బంధు

దళిత బంధు కోసం 250 కోట్లు విడుదల హైదరాబాద్ : సీఎం కెసిఆర్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య

Read more

రేపు రాష్ట్ర‌ మంత్రి వర్గ సమావేశం

50 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదముద్ర వేసే అవ‌కాశం హైదరాబాద్ : తెలంగాణ‌లో కొత్త జోన్ల వ్యవస్థ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ

Read more

నీటి వివాదం పై స్పందించిన సీఎం జగన్

తెలంగాణలో ఏపీ వాళ్లు ఉన్నారని ఆలోచిస్తున్నా… అందుకే ఎక్కువగా మాట్లాడడంలేదు: సీఎం జగన్ అమరావతి: సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో నీటి

Read more

ప్రారంభమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కరోనా పరిస్థితులపై మంత్రి మండలి సమీక్షించనుంది. లాక్‌డౌన్‌

Read more

నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలువరించే అవకాశం హైదరాబాద్: నేడు సీఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం

Read more

ప్రారంభమైన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

హైదరాబాద్: సీఎం కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గతి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌ర‌య్యారు. సమావేశంలో ప్రత్యేకించి ఉద్యోగుల వేతన సవరణ

Read more

ముగిసిన ఏపి కేబినెట్‌..కీలక నిర్ణయాలు

విశాఖ ఉక్కు కర్మాగారంపై చర్చఅసెంబ్లీలో తీర్మానానికి నిర్ణయంఈబీసీ నేస్తం పథకం అమలుకు ఆమోదం అమరావతి: ఏపి మంత్రివర్గం సిఎం జగన్‌ అధ్యక్షతన కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో

Read more

ఏపి కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి

అమరావతి: సిఎం జగన్‌ అధ్యక్షతన ఈరోజు ఏపి కేబినెట్‌ భేటి జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిన విషయాలను రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియా

Read more

జగన్‌ అధ్యక్షతన ఏపి కేబినెట్‌ భేటి

కీలక అంశాలపై చర్చ అమరావతి: ఏపి సిఎం జగన్‌ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ

Read more

నేడు ఏపి కేబినెట్‌ సమావేశం

అమరావతి: నేడు సిఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటిలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. నివర్‌ తుపాను ప్రభావం

Read more