మణిపూర్లో మరోసారి కొనసాగుతున్నహింస .. దుండగుల దాడిలో ముగ్గురు మృతి
ఇఫాల్: ఈశాణ్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఖొయిజుమన్తాబి అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై
Read more