నేడు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడి

న్యూఢిల్లీః నేడు ప్రధాని మోడి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లేన్‌ల ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని

Read more