తెలంగాణలో అర్చ‌కుల‌కు గౌర‌వ‌భృతి రూ. 5 వేల‌కు పెంపు: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్ః రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలో సిఎం కెసిఆర్‌ బ్రహ్మణ సదన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. బ్రహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు

Read more