బీజేపీ నాయకులవి పాచిపోయిన ముఖాలంటూ మంత్రి మల్లారెడ్డి ఫైర్

బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలి లో బిజెపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ నాయకులవి పాచిపోయిన ముఖాలని, వారి ఫేస్ వాల్యూ లేదని

Read more

ద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరిచా: రాహుల్ గాంధీ

యాత్ర ఎందుకనేవారికి ఇదే నా సమాధానమన్న రాహుల్ గాంధీ న్యూఢిల్లీ : ఇంగ్లిష్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, బిజెపి

Read more

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..హైకోర్టు కీల‌క తీర్పు

కేసులో దర్యాప్తుపై స్టే ఎత్తివేసిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ః టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపిన

Read more

కెసిఆర్ సభతో బిజెపి నేతలకు కంటిమీద కునుకు కరువైందిః హరీష్ రావు

కిషన్ రెడ్డి స్థాయి ఏంటో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలే చెప్పారని ఎద్దేవా హైదరాబాద్ః మంత్రి హరీష్ రావు బిజెపి నేతలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై

Read more

33 జిల్లా కోర్టుల్లో బిజెపి నేతలపై కవిత పరువునష్టం దావా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉందన్న బిజెపి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు.

Read more

మీ ఇళ్లపైకి రావడం పెద్ద విషయం కాదు..తలసానిహెచ్చరిక

ఒక ఎంపీ చేసిన తప్పుడు ఆరోపణలను పట్టుకుని ఇంటిపైకి రావడం ఎంత వరకు సమంజసం.. హైదరాబాద్‌ః ఢీల్లీ లిక్కర్‌ స్కామ్‌ విషయంపై హైదరాబాద్ లోని కవిత నివాసం

Read more

ఢిల్లీ బిజెపి నేతలపై పరువు నష్టం దావా వేయనున్న ఎమ్మెల్సీ కవిత

పర్వేష్ వర్మ, మంజిందర్ సిర్సాలపై పరువునష్టం దావా వేయనున్న కవిత హైదరాబాద్ః ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ తో కెసిఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందంటూ బిజెపి చేస్తున్న

Read more

మౌన దీక్ష ప్రారంభించిన బండి సంజయ్

హైదరాబాద్ః బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో మౌన దీక్ష ప్రారంబించారు. గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల

Read more

బీజేపీ నేతల మాటల్లో విషయం లేదు.. అంతా విషమే.. మంత్రి హరీశ్

అవగాహన లేకుండా రాసిచ్చిన స్క్రిప్టును చదివేశారని విమర్శ హైదరాబాద్‌: బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప.. విషయం లేదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. నిన్నటి

Read more

ప్రచారం కోసమే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు : అంబటి

ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో కార్యకర్తల సమావేశం అమరావతి: ఏపీ మంత్రి అంబటి రాంబాబు బీజేపీ పై విమర్శలు కురిపించారు. బీజేపీ దేశంలో పెద్ద పార్టీ అయితే

Read more

క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ.. దేశం కాదు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : మత ప్రబోధకుడిపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాయబారులను పిలిపించి ముస్లిం దేశాలు నిరసన లేఖలు అందించంతో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ

Read more