నవీ ముంబాయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ భూమిపూజ

ముంబయిః ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో నవీ ముంబాయి లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే,

Read more

కడప స్టీల్‌ ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

కడపః సిఎం జగన్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక

Read more

రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

ప్ర‌కాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొద‌టి ద‌శ ప‌నుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ ఇవాళ శంకుస్థాప‌న చేశారు. రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని

Read more

కొలనుకొండలో గోకుల క్షేత్రానికి భూమి పూజ చేసిన సీఎం జగన్‌

అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌ అమరావతి : కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం జగన్‌ భూమి

Read more

మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు ప్రధాని మోడి భుమిపూజ

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రెండు వేర్వేరు మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు సోమవారం ప్రధాని నరేంద్రమోడి భుమిపూజ చేశారు. అహ్మ‌దాబాద్‌లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్‌2కు, సూర‌త్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్ర‌ధాని

Read more

పార్లమెంటు ఒక దేవాలయం..ప్రధాని

ఆత్మనిర్భర్ భారత్ కు దిశానిర్దేశం చేస్తుందని ధీమా న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనానికి భూమి పూజ చేసిన అనంతరం వర్చువల్ విధానంలో ప్రసంగించారు.

Read more

దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం

రామమందిరం కోసం ఎందరో బలిదానాలు చేశారు అయోధ్య: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడి మాట్లాడుతూ.. ఇదొక

Read more

ఘనంగా ముగిసిన అయోధ్య భూమి పూజ

నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకల వినియోగం అయోధ్య: ప్రధాని నరేంద్రమోడి చేతుల మీదుగా అయోధ్య రామాలయ భూమి పూజ అనుకున్న ముహూర్తం ప్రకారం ఘనంగా ముగిసింది.

Read more

అయోధ్యలో మొక్క నాటిన ప్రధాని మోడి

మరికాసేపట్లో భూమి పూజ అయోధ్య: అయోధ్యలో ప్రధాని మోడి పర్యటన కొనసాగుతుంది. రామ మందిర నిర్మాణ పనుల భూమి పూజ సందర్భంగా రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజ

Read more

అయోధ్య భూమిపూజ‌కు 250 మంది అతిథులు

ఆగస్టు 5న రామమందిర నిర్మాణం న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన భుమి పూజ జరుగనున్నట్లు సమాచారం. ఈ భూమి పూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని

Read more