అక్కడ రఘురాజును నిలబెడదాంః చంద్రబాబు

అమరాతిః ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ

Read more

ఏపి ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

అమరావతిః ఏపి ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ ఆఫీసులో విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో

Read more

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ఏపీ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన తమ రెండో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు

Read more

నేడు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ పర్యటన

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు, నిడదవోలులలో జరిగే బహిరంగ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Read more

ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ దంపతులు సైతం

Read more

11 వ రోజుకు చేరుకున్న జగన్ ‘మేమంతా సిద్ధం’..ఈరోజు షెడ్యూల్ ఇలా

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేటికీ 11 వ రోజుకు చేరుకుంది. మరికాసేపట్లో వెంకటాచలంపల్లి రాత్రి బస

Read more

తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు కొండెక్కాయి. ముక్కలేనిదే మద్ద ముట్టని చికెన్‌ ప్రియులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల కిలో చికెన్‌ ధర ఏకంగా రూ.300

Read more

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

అమరావతిః ఏపీ అధికారపక్షం వైఎస్‌ఆర్‌సిపిలో మరో వికెట్ పడింది! ఆ పార్టీని వీడుతున్న వారి జాబితా ఏ రోజుకారోజు పెరుగుతూ ఉంది. తాజాగా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్

Read more

ఈరోజు నుండి షర్మిల ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల,

Read more

ఏడో రోజు కొనసాగుతున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

అమరావతిః సిఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి

Read more

నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర..

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా… ప్రతిరోజు రెండు నుంచి మూడు సభల్లో ప్రసంగిస్తున్నారు.

Read more