ఉదయం 10:30 వరకు జిల్లాల వారీగా పోలింగ్

అమరావతి: ఏపిలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల వరకు పోలింగ్‌.. తూర్పుగోదావరి 29 శాతం

Read more

ఏపిలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

12 జిల్లాలలో తొలి విడత ఎన్నికలు అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ

Read more

ఏపి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన రద్దు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న నిమ్మగడ్డ విజయవాడ: ఏపిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నేడు పలు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే

Read more

జగన్‌కు ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ఇష్టంలేదు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు బుధవారం టిడిపి నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండో

Read more