మంచిర్యాలలో విద్యార్థికి కరోనా లక్షణాలు
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలింపు
Manchiryala: ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నాయి. విద్యార్థి ఇటలీలో ఎంఎస్ చదువుతున్నాడు.
ఇతను 12 రోజుల క్రితం ఇటలీ నుండి మంచిర్యాల లో తన ఇంటికి వచ్చాడు.
దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి ఈరోజు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కరోనా లక్షణాలు ఉన్నాయని విద్యార్థిని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కరోనా లక్షణాలు ఉన్నాయని విద్యార్థిని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/