లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 38,481 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 76 పాయింట్లతో 11,354 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.53గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/