లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 187 పాయింట్ల లాభంతో 88, 944 వద్ద కొనసాగతుండగా..నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 11,494 వద్ద ట్రేడ్‌ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.47గా ఉంది.

sensex
sensex

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/