లాభాలతో మొదలయిన స్టాక్‌మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. చైనాలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో మెల్లగా కోలుకుంటుందనే వార్తలతో మార్కెట్లకు ఊతం లభించింది. దీంతో సెన్సెక్స్‌ 255 పాయింట్ల లాభంతో 28,696 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 8,369 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/