లాభాలతో మొదలయిన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయంగా సానుకూల పవనాలు
ముంబయి: అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఉండడంతో నేడు దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ సూచీలలో సెన్సెక్స్ 554 పాయింట్ల లాభంతో 31,244 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 172 పాయింట్ల లాభపడి 9,166 వద్ద కొనసాగుతుంది. కాగా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.72 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/