నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి.ఈ రోజు ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 420 పాయింట్లు నష్టపోయి 37,247 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో 11,003 వద్ద ట్రేడ్‌ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.57గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/