స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం
Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 35782 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 10492 వద్ద
ప్రారంభమైంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/