దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

సెన్సెక్స్‌ 27,143 – నిఫ్టీ 7934

BSE
BSE

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 469 పాయింట్లు లాభపడి 27,143 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 7934 వద్ద కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/