భారీ లాభాల ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రికార్డు స్థాయుల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 58,723కి చేరుకుంది. నిప్టీ 139 పాయింట్లు పెరిగి 17,519 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.52 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/