భారీ నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.45గంటలకు సెన్సెక్స్ 1,109 పాయింట్లు నష్టపోయి 38,636 వద్ద ట్రేడవుతుండగా..నిఫ్టీ 329 పాయింట్లు దిగజారి 11,304 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి విలువ రూ.71.66 వద్ద ట్రేడవుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/