ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 34,192 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ2 పాయింట్లు నష్టపోయి 10,084 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.98 వద్ద ట్రేడవుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/