మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు పతనమై 57,064కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 16,983కి పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.161వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/