స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. చివరకు సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 60,718 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 18,109 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.45వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/