నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలనే మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు కోల్పోయి 60,821కి పడిపోయింది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 18,114 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.85వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/