భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 889 పాయింట్లు కోల్పోయి 57,011కి పడిపోయింది. నిఫ్టీ 263 పాయింట్లు పతనమై 16,985కి దిగజారింది. ఐటీ, టెక్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.08 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/