లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈనాటి మానిటరీ పాలసీలో కీలక వడ్డీ రేట్లను (రెపో, రివర్స్ రెపో) ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 362 పాయింట్లు లాభపడి 38,025కి పెరిగింది. నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 11,200 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/