వరుస నష్టాలకు ముగింపు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 60,967కి చేరుకుంది. నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 18,125 వద్ద స్థిరపడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/