లాభాలో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 149.77 పాయింట్లు లాభపడి 62,644.49 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43.30 పాయింట్లు లాభపడి 18,608.90 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.73గా వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/