భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 762 పాయింట్లు లాభపడి 62,273కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 18,484కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.60 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/